బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ

నవతెలంగాణ – హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఏర్పాటు చేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌(మానవ వనరుల కేంద్రం)కు తెలంగాణ ముఖ్యమంత్రి…

నేడు ‘భారత్‌ భవన్‌’కు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.…

హస్తానికి అధికారమిస్తే ఆగమవుతాం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే'' రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్‌'' అంటుందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌…

నేడు నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ – నిర్మల్ నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కలెక్టరేటా? కార్పొరేట్‌ సంస్థ కార్యాలయమా? అని ఆశ్చర్యపోయేలా…

సహాయానికి సిద్ధం

– కోరమాండల్‌ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో బాధితులకు…

తెలంగాణ ప్రగతి దేశానికే దిక్సూచి

        తెలంగాణ ప్రగతి దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలో కరోనాతో దాదాపు మూడేండ్ల…

మృత్యు గంటలు

రైల్వే భద్రతకు నిధుల కోత. .రైల్వేల ప్రయివేటీకరణ చర్యలు ఇప్పుడు ఏకంగా ప్రయాణికుల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సమీపంలోని…

వృత్తి పనుల వారికి దశాబ్ది ఉత్సవాల కానుక..

నవతెలంగాణ హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నా.…

బహ్రెయిన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు…

నవతెలంగాణ వెబ్ డెస్క్: బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు.…

అన్ని రంగాల్లో…తెలంగాణ అభివృద్ధి కావాలి

తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆకాంక్షించారు. రైతుబంధు తరహాలో వ్యవసాయ కార్మికులు, సెంటు…

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు

'ప్రేమాభిమానాలు లేకుండా వేలాది మంది బతకొచ్చు..కానీ నీళ్లు లేకుండా వించలేరు''.. డబ్ల్యూ.హెచ్‌.అడెన్‌, తత్వవేత్త. మానవ జీవితంలో నీటి ప్రాధాన్యతకు అద్దంపట్టే వ్యాఖ్య…

స్పీడు పెంచిన సారు..

      ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారు స్పీడు పెంచారు. వచ్చే డిసెంబరులో నిర్వహించబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఆయన బరిలోకి దిగారు. ఏప్రిల్‌…