ఇంటర్ ఫలితాల్లో బద్దెనపల్లి గురుకుల విద్యార్థినుల ప్రతిభ   

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పీఎం శ్రీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల విద్యార్థినిలు  ఉత్తమ ఫలితాలను సాధించారు .ద్వితీయ సంవత్సరం బైపిసి లో కే.మాధురి 984, ఎం. నందిని 975, జి.అపరంజిత 961, కె. అక్షిత 970, బి.అంకిత 953, ఎంపీసీ లో జి.సింధుజ 978, బి. యమున977, కె. శృతి 975, బి. స్పందన 971, కె. మానస 967 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం బైపిసి లో బి.మమత 435, ఎం. చందన 429, బి.హరిప్రియ 428, డి . వర్షిని 425, టీ . శృతి 418, ఎంపీసీ లో బి.నందిని 465, జి.అక్షయ, కె. కీర్తన 460, పి.మానస 457,k.వర్షిత  456 మార్కులు సాధించారు . ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్  దర్శనాల పద్మ అభినందించారు. ద్వితీయ సంవత్సరంలో  100% ,ప్రథమ సంవత్సరం 95 % మంది విద్యార్థినిలు ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు.

Spread the love