ప్రశాంతంగా పరిక్షలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4 వ 5వ రెగ్యులర్ మరియు బ్యాక్ లాక్ సెమిస్టర్ పరీక్షలకు1133మంది విద్యార్థులకు గాను 962మంది హాజరయ్యారని, 171గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 01.వ 03.వ రెగ్యులర్ మరియు బ్యాక్ లగ్ సెమిస్టర్ పరీక్షకు 625 మంది విద్యార్థులకు గాను 581 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 44 మంది విద్యార్థులు గైరాజరయ్యారని, తెలంగాణ యూనివర్సిటీ పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love