ప్రొఫెసర్ కోదండరాం ఆశీర్వాదం తీసుకున్న తీన్నార్ మల్లన్న

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్నార్ మల్లన్న ప్రొఫెసర్ కొదండరాం ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఈ సందర్బంగా ఆయన్ను శాలువాతో సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తీన్నార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Spread the love