ఎస్‌ఐ శ్రీశైలంకు సన్మానం

నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండల నూతన ఎస్‌ఐ శ్రీశైలంను బుధ వారం పోలీస్‌ స్టేషన్‌లో కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్‌ బూనేటి మర్యాదపూర్వకంగా కలిసి ఘనం గా ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉం డి సేవలందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండ లాధ్యక్షులు మైపాల్‌ ముదిరాజ్‌, బీజేవైఎం మండలాధ్యక్షు లు గడుసు మహిపాల్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు దోమ రమేష్‌ కుమార్‌, కంకల్‌ రవీందర్‌, పూడూర్‌ మండలా ధ్యక్షులు జాజుల అనిల్‌, పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, దోమ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్‌, పూ డూర్‌ మండల ఉపాధ్యక్షులు మల్లేష్‌ నాయక్‌, పరిగి మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, గ ట్టుపల్లి శివకు మార్‌, వీరేశం, హ రీశ్వర్‌ రెడ్డి, శివకుమార్‌, అనిల్‌ కుమార్‌ రజక, తదితరులున్నారు.

Spread the love