ఉపాధి హామీ పనుల పై జెడ్పి సీఈవో సమీక్ష 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో బుధవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈవో రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లేబర్ పెంపుదల , తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపుయార్డుల నిర్వహణ, ఇంకుడు గుంతలు నిర్మాణం అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కుమారస్వామి, ఏ పి ఓ పద్మ ,టి ఏ సురేష్, పర్శరములు తదితులున్నారు.
Spread the love