దొంగలను చేజిక్కించుకొని ప్రశంసా పత్రం అందుకున్న హోంగార్డ్

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్

మండల కేంద్రంలోని గత రెండు మూడు రోజులగా వరుసగా జరుగుతున్న దొంగతనాలను అతి తొందరగా దొంగలను దొరక పట్టి నందుకు పోలీస్ సిబ్బంది గోరి జిల్లా ఎస్పి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతి మరియు ప్రశంస పత్రం అందజేసి అభినందించడం జరిగిందని ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్ఐ కోణారెడ్డి, తదితరులు ఉన్నారు

Spread the love