ఎల్‌కే అద్వానీకి భారత రత్న..

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న ప్రకటించింది. దేశానికి ఆయన సేవలను కొనియాడుతూ అరుదైన కల్పించింది. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధిలో అద్వానీ చాలా కీలకమైన పాత్ర పోషించారని అన్నారు.

Spread the love