నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

నవతెలంగాణ కంఠేశ్వర్:  నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వద్దామంటే ఎండ.. ఇంట్లో…

ప్లాస్టిక్ అనర్ధాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని డి ఆర్ డి ఓ నాగ…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి…

నవతెలంగాణ – నవీపేట్ విద్యా ఉపాధి సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా ఆదివాసీ నాయక పోడ్ కులస్తులు ఎదగాలని సంఘం జిల్లా…

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సమావేశం. స్వపక్ష, విపక్ష, కౌన్సిలర్లు కోరగా వాయిదా వేయడం జరిగిందని బిజెపి ఫ్లోర్ లీడర్…

ఎంపికైన విద్యార్థులకు ఆదర్శలో ప్రవేశాలు..

– ఆదర్శ విద్యాలయ ప్రధానాచార్యులు హర్జీత్ కౌర్ నవతెలంగాణ – బెజ్జంకి ఏప్రిల్ 16న ఆదర్శ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు…

రైలు నుంచి పడి యువకుడి మృతి

నవతెలంగాణ – కంటేశ్వర్ వెళ్తున్న రైలు నుంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ మంగళవారం…

కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ కంటి వెలుగులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్…

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 9350 మంది జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులను తెలంగాణ సర్కారు పర్మినెంట్ చేయడం హర్షించదగ్గ విషయమని…

సీఎం కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  జూనియర్ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో…

పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం దోహదం

 – అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ నవతెలంగాణ-గంగాధర : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం దోహదం పడుతుందని…

అ భూమి కబ్జా కాకుండా చూడండి..

– తహసిల్దార్ కు ఎమ్మెల్యే ఆదేశాలు నవతెలంగాణ – డిచ్ పల్లి భూమి కబ్జా కాకుండా చూడాలని తహసిల్దార్ కు ఎమ్మెల్యే…

బాధితులకు మూడు సెల్ ఫోన్ లు అందజేత

నవతెలంగాణ – కంటేశ్వర్ నిజామాబాద్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సెల్ ఫోన్లు పోగా ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లో…