నవతెలంగాణ – ఢిల్లీ: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్ ఆరింట నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 7 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ మూడింట గెలుపొంది ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఢిల్లీ: పృథ్వీ షా, సుమిత్ కుమార్, జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్, షై హోప్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షహ్బాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, జయ్దేవ్ ఉనద్కత్, నటరాజన్.