నవతెలంగాణ – హైదరాబాద్: టెస్టుల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లాండ్ అయిదు టెస్టుల సిరీస్లో తలపడబోతున్నాయి. ఇవాళ ఉప్పల్లో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్కు బౌలింగ్ అప్పగించింది.
జట్ల వివరాలు
భారత్ జట్టు: రోహిత్ శర్మ, యశస్వి, శుభ్మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్ , కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లాండ్ జట్టు : క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్టో, స్టోక్స్, ఫోక్స్, రెహాన్ అహ్మద్, మార్ఫుడ్, టామ్ హార్ట్, జాక్ లీచ్.