రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమ పథకాల పరిశీలన..

నవతెలంగాణ – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ జర్నలిస్టుల బందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిం చనుంది. హైదరాబాద్‌ లోని భారత్‌ బయోటెక్‌, రెడ్డి ల్యాబ్స్‌, టీహబ్‌తో పాటు ఆయా ప్రదేశాలను సందర్శిస్తారు. ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో జర్నలిస్టు బందానికి సమాచార శాఖ, జాయింట్‌ డైరెక్టర్‌, ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి నాగుళ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.

Spread the love