నవతెలంగాణ – లఖ్నవూ: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా మరికాసేపట్లో లఖ్నవూ, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 6 మ్యాచ్లు ఆడగా.. చెన్నై 4, లఖ్నవూ 3 మ్యాచ్ల్లో గెలుపొందాయి..
లఖ్నవూ జట్టు: డికాక్, కేఎల్ రాహుల్, హుడా, స్టాయినిస్, పూరన్, బదోని, కృనాల్ పాండ్య, హెన్రీ, బిష్ణోయ్, మోసిన్ఖాన్, యశ్ ఠాకూర్.
చెన్నై కింగ్స్: గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రహానే, మొయిన్ అలీ, దుబే, జడేజా, ధోని, చాహర్, తుషార్, ముస్తాఫిజుర్, పతిరణ.