నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం లోని పసర గ్రామానికి చెందిన ములుగు జిల్లా  రైస్ మిల్లరల్స్ అసోసియేషన్  అధ్యక్షులు కాట్రగడ్డ లక్ష్మి ప్రసన్న -సతీష్ కుమార్ ల కూతురు హిమన్విత వివాహం బుధవారం రాంపూర్ లో జరగగా ఎమ్మెల్యే సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ రావు,మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ, సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కనతల బుజ్జి, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, రావి నాగార్జున, సూది రెడ్డి జనార్ధన్ రెడ్డి, చెన్న లక్ష్మన్ తో పాటు తదితరులు ఉన్నారు.
Spread the love