మైచోట కిడ్స్‌ స్కూల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణ పరిధిలోని మీర్‌ బాగ్‌ కాలనీలో మై చోట కిడ్స్‌ స్కూల్‌ను శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో కిడ్స్‌ చోట స్కూల్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్‌ మారగోని భవాని గణేష్‌గౌడ్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మెన్‌ కందుల లక్ష్మయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సయ్యద్‌ హాశం, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు దండంపల్లి సత్తయ్య, సలీం, స్కూల్‌ కరెస్పాండంట్‌ ఎండీ.అజర్‌, సయ్యద్‌ హుస్సేన్‌, షైక్‌ హమీద్‌, అబ్దుల్‌ భారీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love