2 కే రన్ లో పాల్గొన్న ఎంపీపీ దశరథ్ రెడ్డి..

నవతెలంగాణ- రామారెడ్డి
జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2కె రన్ లో ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ తో పాటు మండల ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మండల బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు గడ్డం రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, పోతుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love