నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్ : నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ ను మహబూబ్నగర్ కు బదిలీ చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్నగర్ లో ఏడి గా పనిచేస్తున్న యు.వెంకటేశ్వర్ల ను నల్గొండకు బదిలీ చేశారు. అయితే మహబూబ్ నగర్ ఏడి నల్లగొండకు రావడానికి సుముకంగా లేరని బదిలీని క్యాన్సిల్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. బదిలీ క్యాన్సల్ కానట్లయితే సెలవుల్లో వెళ్లనున్నారని తెలిసింది.