నేత్రపర్వం..నరసింహుడి రథోత్సవం

– గోవింద నామస్మరణతో విరసిల్లిన ఏకశిల గుట్ట 
– 29న చక్రతీర్థం..
నవతెలంగాణ – బెజ్జంకి
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం గురువారం భక్తుల దివిటీలు,మొక్కులతో నేత్రపర్వంగా సాగింది. మండలంలో అయా గ్రామాల్లోని భక్తులు అశేషంగా హజరై మొక్కులు సమర్పిస్తూ ఏకశిల గుట్ట పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణతో విరసిల్లాయి. జెడ్పీటీసీ కడగండ్ల కవిత దంపతులు రథోత్సవానికి హజరై ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
29న చక్రతీర్థం…
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సాల్లో చక్రతీర్థం 29న ఉ.6 గం.లకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ తెలిపారు.ప్రత్యేక అర్చనలు,తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని ఈఓ తెలిపారు.
Spread the love