అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరు మృతి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్ బ్రాహ్మణపల్లి నుండి ఆర్మూర్ వెళ్లే రోడ్డు మార్గంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ  సంఘటనలో సాయి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
Spread the love