పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తహసీల్దార్

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం లోని ఎన్నికల సిబ్బంది జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగం కోసం నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ను మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు మద్నూర్ తాసిల్దార్ గా విధులు నిర్వహించే ఎండి ముజీబ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల సిబ్బందికి మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Spread the love