బాగేపల్లి, కూనేపల్లి గ్రామాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలోని బాగేపల్లి, కూనేపల్లి గ్రామాలలో గాలికొంటూ వ్యాధి నివారణ టీకాలను అందజేయడం జరిగిందని పశు వైద్య అధికారి డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలలో 382 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది నరేష్, లక్ష్మణ్, సావిత్రి, గోపాల్ మిత్ర భాస్కర్ గౌడ్, యశ్వంత్, రైతు దేవదస్

 (బుజ్జి సెట్) తదితరులు పాల్గొన్నారు.
Spread the love