అమ్మవారి ఘట్టం ఊరేగింపులో పాల్గొన్న ఆశిష్ కుమార్ యాదవ్

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గోషామహల్ నియోజికవర్గంలోని గౌలిగూడ చేమాన్ వద్ద కాంటెస్ట్ కార్పోరేటర్ ముత్యాల గోవింద రాజు  ఏర్పాటు చేసిన అమ్మవారి ఘట్టం ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఆశిష్ కుమార్ యాదవ్. ముత్యాల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love