కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ పిడమర్తి రవికే కేటాయించాలి

– మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ
నవతెలంగాణ- కంటేశ్వర్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ పిడమర్తి రవితే కేటాయించాలి అని మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరిగుంట శ్రీనివాస్ మాదిగ, మాదిగ వద్దు అన్న సంఘ జిల్లా అధ్యక్షులు పెద్ద గంగారం మాదిగ విజయవాడ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం జనాభా గల మాదిగలకు   కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ పిడమర్తి రవికి కేటాయించి మాదిగలకు రాజకీయ న్యాయం చేయాలని మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంట శ్రీనివాస్ మాదిగ. మాదిగ ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు తెడ్డు గంగారం మాదిగ ఈ రోజు ఢిల్లీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ముందు ధర్నాలో పాల్గోని విజ్ఞప్తి చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించడంతో పాటు దళిత బహుజన గొంతుకైనా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కి కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి గెలిపించుకునే బాధ్యత   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీదే,ఇప్పటికే జనాభాలో మాదిగల కంటే తక్కువగా ఉన్న మాలలకు  రెండు ఎంపీ సీట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు డాక్టర్ పిడమర్తి రవి కి కేటాయించి మాదిగలకు రాజకీయ న్యాయం చేయాలని  విజ్ఞప్తి చేస్తున్నాము.
Spread the love