– క్రీడాకారులను పరిచయం చేసుకున్న రూరల్ ఎస్సై లింబాద్రి
నవతెలంగాణ కంఠేశ్వర్
చీఫ్ మినిస్టర్ కప్-2023 జిల్లాస్థాయి క్రీడా పోటీలలో కబడ్డీ ఫైనల్ కు చేరుకున్న ఆర్మూర్ భీంగల్ మండలాల జట్ల పరిచయ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను నిజామాబాద్ రూరల్ ఎస్సై లింబాద్రి పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.