ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ 

నవతెలంగాణ – గోదావరిఖని 
బాలసాని కొంరెల్లి ఆధ్వర్యంలో గురువారం రాణాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి,కేశోరాం కాంట్రాక్టు యూనియన్ ప్రెసిడెంట్ సూర సమ్మయ్య పాల్గొని వారితో కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చిన 100రోజులలో అయిదు గ్యారంటీ లను అందించారు ఇంకా ఉన్న ఒక గ్యారంటీ పథకం మహిళలకు 2500 రూపాయలను ఎలక్షన్ కోడ్ తరవాత ఇస్తారు అని వారికి వివరించడం జరిగింది.ఐటీ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ను ఎంత మేజారిటి తో గెలిపించామో అదే విదంగా పెద్ద పల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ని గెలిపించాలి అని కోరారు కోరారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కన్నాల ఉప సర్పంచ్ నరసింహులు డీసీసీ యూత్ సాగర్ గౌడ్,,కేశోరాంకాంట్రాక్టు యూనియన్ జనరల్ సెక్రటరీ కాల్వ అంజన్న,బామ్లా నాయక్ తండా మాజి ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్,గ్రామ అద్యక్షులు బుతాగడ్డల కుమార్,మండల ప్రధాన కార్యదర్శి అరుకలా సతీష్ శ్రీకాంత్,పర్సురం,సంతోష్,మరియు యువకులు,మహిళలు పాల్గొన్నారు.
Spread the love