“పది”లో విశ్వభారతి విజయ దుందుభి

నవతెలంగాణ – గోదావరిఖని
పదవ తరగతి ఫలితాల్లో విశ్వ భారతి విద్యాసంస్థలు విజయదుందిబి మోగించింది. మంగళవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో విశ్వ భారతి విద్యా సంస్థల విద్యార్థులు 10 జిబి మార్కులతో 100% ఫలితాలతో మంచి ఫలితాలను సాధించింది. ఈ మేరకు ప్రతిభ కనబరిచిన  విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love