గౌడ సంఘం కాంపౌండ్ నిర్మాణంపై విచారణ

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ పై ఫిర్యాదులు రాగా మంగళవారం విచారణ చేపట్టినట్టు హుజురాబాద్ డిఎల్పిఓ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కాంపౌండ్ నిర్మాణాన్ని గౌడ కులస్తుల నిర్మించుకున్నారని కానీ దీనికి అధికారులు గుత్తేదార్ కుమ్ముకై ప్రభుత్వము నుండి నిధులు స్వాహా చేశారని పలువురు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు కాదా ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు.
Spread the love