పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థి కృష్ణ వంశీ

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన కృష్ణవంశీ జిల్లా స్థాయి లో 200 పరుగు పందెంలో ద్వితీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాల రాంపూర్ లో చదువుతున్న కృష్ణవంశీ జిల్లా స్థాయి పోటీలలో తన ప్రతిభను చాటి ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
Spread the love