సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ..జిల్లాతో పాటు మండల అభివృద్ధికి తోడ్పడాలని సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
Spread the love