మ్మెల్యే సురేందర్ చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ- గాంధారి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లారెడ్డి శాసనసభ్యులు సురేందర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పిస్కూల్ గుట్ట తాండను నూతన గ్రామపంచాయతీగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నూతన గ్రామ పంచాయతీ గా పిస్కూల్ గుట్ట తాండ ను ఏర్పాటు చేయ్యటానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  సురేందర్  తండావసూలు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ.. పాలాభిషేకం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు శంకర్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, నాయకులు శివాజీ రావు,ముకుంద్ రావు,మోతీరం తదితరులు పాల్గొన్నారు.
Spread the love