విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన అన్నమయ్య జిల్లాలోని గాలివీడు పంచాయతీ చిలుకూరుపేటలో జరిగింది. మృతులను నాగరాణి (30), 10 ఏళ్లలోపు పిల్లలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Spread the love