Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం

వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల రాజలక్ష్మీ ప్రముఖ జానపద గాయానికి ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లోని రవింద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో అవార్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -