జుక్కల్ నుండి సీఎం సభకు తరలివెళ్లిన కాంగ్రేస్ శ్రేణులు

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని కాంగ్రేస్ పార్టీ శ్రేణులు మండల పార్టీ అద్యక్షులు సంజీవ్ పాటీల్, వర్కింగ్ ప్రసిడెంట్ వినోద్, సీనీయర్ నాయకుడు రమేష్ దేశాయి అధ్వర్యంలో వేలాదీ మందిని శంకరం పేట్ లో  తలపెట్టిన  సిఎం ప్రజా వేదిక సభకు తరలి వెళ్లడం జర్గింది . ఈ సంధర్భంగా మండలపార్టీ అద్యక్షులు ,  వర్కింగ్ ప్రసిడెంట్ , సీనీయర్ నాయకులు మాట్లాడుతు సుమారుగా వంద వాహనాలలో కాంగిరేస్ కార్యకర్తలు ప్రజావేదిక  సభకు  తరలించడం జర్గిందని పేర్కోన్నారు. కార్యక్రమంలో యూత్ విభాగం నాయకులు , తగితరులు పాల్గోన్నారు.

Spread the love