రేపు మండల కాంగ్రెస్ కార్నర్ సమావేశం.. 

నవతెలంగాణ – బెజ్జంకి 

మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్నర్ సమావేశం ఏర్పాటుచేసినట్టు మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, మండలంలోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హజరై విజవంతం చేయాలని రత్నాకర్ రెడ్డి తెలిపారు.
Spread the love