ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు

నవతెలంగాణ – దంతాలపల్లి
ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇంటిని మండల కేంద్రంలో రాజయ్య సెట్ మండల కేంద్రానికి మంగళవారం తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి రాజేశ్వర్, జీవన్ మాట్లాడుతూ.. రూ.10 లక్షలతో ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే కాంక్రీట్ సిమెంట్, అవసరం లేకుండా ఐరన్ మెటీరియల్ తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి.
Spread the love