చలో ఇందిరాపార్క్‌కు తరలిన వీవోఏలు,ఐకేపీలు

నవతెలంగాణ-కందుకూరు
చలో ఇందిరా పార్క్‌ కార్యక్రమానికి కందుకూరు మండలం నుంచి వీవోఏలు, ఐకేపీలు, సీఐటీయూ మండల కన్వీనర్‌ బుట్టి బాలరాజు ఆధ్వర్యంలో సోమవారం తరలివెళ్లారు.

Spread the love