– కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షులు సభావాత్ కృష్ణానాయక్
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కందుకూర్ మండల్ క్లస్టర్ కాంగ్రెస్ మండల్ మాజీ అధ్యక్షులు కృష్ణ నాయక్ అన్నారు. శుక్రవారం కొత్తూరు గ్రామంలో వాడవాడలో ప్రచారం నిర్వహించా రు. కార్యక్రమంలో బొక్క భూపాల్రెడ్డి, కప్పాటి పాం డు రంగరెడ్డి, కత్తుల వెంకటేష్, సయ్యద్ అజిత్, బుక్క పాం డు రంగారెడ్డి, ఓర్సు వెంకటేష్, కొత్తూరు, గఫూర్నగర్ ఆమ్లెట్ విలేజ్ గ్రామాశాఖ అధ్యక్షులు పెరుమల శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంఘం మహేందర్, తిరుపతిరెడ్డి, దర్శన్, ఇటమోని శంకరయ్య, మీగడ యా దగిరి, వేముల మైసయ్య శీను, డాక్టర్ కుమార్, ధనుం జయ గౌడ్, రవికాంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.