స్కిల్‌ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట

నవతెలంగాణ – అమరావతి: స్కిల్‌ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2కు వాయిదా వేసింది.

Spread the love