అచ్చన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చన్నపేట గ్రామ పంచాయతీలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో శంకర్ (34)రక్తం కక్కుకోని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపు మృతి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.