స్పాటిఫైలో 200 మందిపై వేటు

న్యూఢిల్లీ : మ్యూజింగ్‌ స్ట్రీమింగ్‌ సంస్థ స్పాటిఫైలో మరోమారు ఉద్యోగులను తొలగించారు. ఐదు నెలల క్రితమే 600 మంది సిబ్బందిని ఇంటికి…

రూ.800 కోట్ల రుణాల జారీ లక్ష్యం

 కినారా క్యాపిటల్‌ సిఒఒ వెల్లడి హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు మరింత మద్దతును అందించనున్నట్లు కినారా క్యాపిటల్‌ చీఫ్‌…

లెన్స్‌కార్ట్‌ నుంచి స్పోర్ట్స్‌ ఐవేర్‌ బ్రాండ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ లెన్స్‌కార్ట్‌ కొత్తగా లెన్స్‌కార్ట్‌ బూస్ట్‌ పేరుతో స్పోర్ట్స్‌ ఐవేర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ సరికొత్త…

బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి జట్టు

న్యూఢిల్లీ : బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి సుజుకి కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సులభంగా మారుతి వినియోగదారుల…

సిబ్బందే లేకుండా భద్రత ఎలా?

ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటుకు అప్పగిస్తూ.. జనం ప్రాణాల మీదకు వచ్చినపుడు మతరంగు పులిమి రాజకీయం చేయటానికి సైతం మోడీ ప్రభుత్వం వెనుకాడటంలేదు.…

వందేభారత్‌ పైనే శ్రద్ధ

– రైలు భద్రతపై లేని పట్టింపు – బడ్జెట్‌లో కోతలు.. వేలల్లో పోస్టుల ఖాళీలు – చార్జీల పెంపుదల.. రైళ్ల ఆలస్యం…

ఉద్యమం ఆగదు..

రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాను కలిశారు. రాత్రి…

అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్‌

దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో సంవత్సరం ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో…

బడ్జెట్‌ కేటాయించినా పైసా ఖర్చు చేయలే

న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రైల్వే భద్రత, రైలు ప్రమాదాల నివారణ వ్యవస్థ(కవచ్‌)పై నిరంతరం ప్రశ్నలు…

తగ్గిన సర్వీస్‌ పీఎంఐ

న్యూఢిల్లీ : భారత సర్వీస్‌ సెక్టార్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ)లో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ సూచీ గడిచిన మేలో…

ప్రపంచ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం అవసరం

కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ఆరోగ్యపరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం అవసరమని…

రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారానికి ప్రణాళిక సిద్ధం !

– వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్‌, అమెరికా రక్షణ మంత్రుల చర్చలు న్యూఢిల్లీ : అత్యంత ఉన్నత సాంకేతికత రంగాల్లో…