నగర నడిబొడ్డున పేకాట అడ్డ

– 8 మంది పేకటరాయల అరెస్ట్ 56,800 నగదు స్వాధీనం
నవతెలంగాణ – కంటేశ్వర్
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య  సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాములు నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధి లో పక్క సమాచారం మేరకు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో వినాయక్ నగర్ పేకాట స్థావరంపై దాడి 8 మంది పేకాట రాయుళ్లు అమౌంట్  56810/- రూపాయలు పట్టుకున్నారు. అనంతరం చర్యల నిమిత్తం నాలువ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సంజీవ్ కు అప్పజెప్పారు.
Spread the love