జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

నవతెలంగాణ – హైదరాబాద్ భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్‌ యూనియన్‌కు…

ఢిల్లీ చేరుకున్న జో బైడెన్‌

నవతెలంగాణ న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ…

జీ20.. 15 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్న ప్రధాని..!

నవతెలంగాణ -ఢిల్లీ: భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ నగరం ముస్తాబైంది. ఈ…

దేశం పేరు మార్చనున్న మోడీ..!

నవతెలంగాణ హైదరాబాద్:  జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌’ అని పేర్కొన్నారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’…

మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై…

జి-20 సమ్మిట్‌కు

– పుతిన్‌ హాజరుకావడం లేదు : రష్యా వెల్లడి మాస్కో : భారత్‌లో జరగనున్న జి-20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌…

సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా..

ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల…

పేద దేశాల అభివృద్ధిని దెబ్బతీసేవి ఇవే కోవిడ్‌, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు

భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, కోవిడ్‌ మహమ్మారి ఈ రెండు ప్రపంచంలోని పేద దేశాల్లోని అభివృద్ధిని ప్రభావితం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ…

నేటి నుంచి జీ-20 సదస్సు

నవతెలంగాణ – హైదరాబాద్ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్టు కేంద్ర…

జీ 20 సదస్సులో మెగా హీరో రామ్ చరణ్

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్ జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న సదస్సులో మెగా హీరో రామ్ చరణ్ పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే…

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు…

నవతెలంగాణ – శ్రీనగర్ జమ్మూలోని శ్రీనగర్‌లో నేడు ప్రారంభం కానున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత…

కశ్మీర్‌ జీ-20 సదస్సుకు భారీ భద్రత

నవతెలంగాణ – కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్‌ఎస్‌జీ…