ఎమ్మెల్యే సహాకారంతో ఉచిత లైసెన్స్ పత్రాలను పంపిణీ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
దుబ్బాక  ఎమ్మెల్యే సహాకారంతో సోమవారం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 49 మంది అర్హులకు సిద్దిపేట ఆర్టీవో కార్యాలయంలో ఉచిత లైసెన్స్ పత్రాలను బీజేపీ నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ 6 కార్యక్రమాల ముఖ్య ప్రముఖ్ పూర్ణ, 57వబూత్ అధ్యక్షుడు మొనగరి సంతోష్,58వబూత్ అధ్యక్షుడు ఇరుకోటి పర్ష రాములు,57వ జనరల్ సెక్రటరీ జంగి సాయి కుమార్,58వ జనరల్ సెక్రటరీ గుజ్జెటి బాలకిషన్, 57వ యువ ప్రముఖ్ ఎదగని రాజు తదితరులు ఉన్నారు.
Spread the love